Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో కాల్పులు: ఐరాస అధికారి హత్య

Webdunia
పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కొందరు గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో ఐక్యరాజ్యసమితి అధికారి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఇతరులు గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి శరణార్థ సంస్థ కార్యాలయంలోకి చొరబడిన సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

పెషావర్‌లోని కచా గార్హి శరణార్థ శిబిరంలో ఐరాస కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ అధికారి మృతి చెందగా, సెక్యూరిటీ గార్డుతోపాటు ఇద్దరు గాయపడ్డారు. ఇదిలా ఉంటే సాయుధులు ఐరాస అధికారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, దానిని ఆయన ప్రతిఘటించడంతోపాటు వారు కాల్చిచంపారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాజౌర్ గిరిజన ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులపై పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ చేపట్టిన తరువాత ప్రాణభయంతో తరలివచ్చిన ఆ ప్రాంత పౌరులు కచా గార్హి క్యాంపులో తలదాచుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments