Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్షిక ఓట్ల లెక్కింపుకు మౌసావి విముఖత

Webdunia
ఇరాన్‌లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కమిటీకి మద్దతు ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత, మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావి నిరాకరించారు. ఈ నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జరిపే పాక్షిక రీకౌంటింగ్ కోసం గార్డియన్ కౌన్సిల్ ఈ కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది.

అయితే ఈ కమిటీకి మద్దతు ఇచ్చేందుకు మౌసావి నిరాకరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తన పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను మౌసావి ఖండించారు.

ఇరాన్‌లో మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరపాలని మరోసారి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఆయన దీనికి సంబంధించిన దర్యాప్తును పూర్తిస్థాయిలో జరపడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం బ్యాలెట్లలో పది శాతం బ్యాలెట్లనే తిరిగి లెక్కించే దర్యాప్తు ప్రజావిశ్వాసాన్ని పొందలేమన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments