Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్: కరాచీ చెలరేగిన హింసలో 27 మంది మృతి

Webdunia
పాకిస్థాన్‌లో అతి పెద్ద నగరం, వాణిజ్య రాజధాని కరాచీలో తెగల మధ్య నిరంతరాయంగా జరుగుతున్న హింసలో మంగళవారం కూడా సుమారు 27 మంది మరణించారు. ఈ హింసలో శుక్రవారం నుంచి 52 మంది ప్రజలు చనిపోయారు. కాగా పాకిస్థాన్ అంతర్గత శాఖ మాత్రం త్వరలోనే శాంతి నెలకొంటుందని చెబుతున్నది.

తెగల మధ్య జరుగుతున్న హింసలో ఒక్క జులై నెలలోనే 313 మంది మరణించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. 2011 తొలి ఆరు నెలల్లో కరాచీలో 1,113 మంది ప్రజలు చనిపోయినట్లు పాకిస్థాన్ మానవహక్కుల సంఘం ప్రకటించింది. కరాచీ హింసకు రాజకీయ పరిష్కారం కనుగొనాలని మానవ హక్కుల సంఘం మరో ప్రకటనలో కోరింది.

దాయాది దేశం పాకిస్థాన్‌లో ఒకవైపు తీవ్రవాదులు పెచ్చరిల్లిపోవడం, మరోవైపు తెగల మధ్య జరుగుతున్న హింస భారత్‌కు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments