Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో తీవ్ర భూకంపం

Webdunia
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో శనివారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. భూమి కంపించడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

పాకిస్థాన్‌లోని పేషావర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో శనివారం ఉదయం గం.10.17లకు భూమి తీవ్రంగా కంపించిందని వాతావరణ విభాగాధికారి తెలిపారు.

పేషావర్ నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉత్తర భాగంలో 187 కిలోమీటర్ల భూతలంలో ప్రకంపనలు సంభవించాయని ఆ అధికారి తెలిపారు. ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, కాని ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆయన వివరించారు.

ఇదివరకు 2005 అక్టోబర్‌లో వచ్చిన భూకంపంలో దాదాపు 73 మంది మృత్యువాత పడ్డారని డెబ్భైవేలకుపైగా తీవ్రగాయాలపాలైనట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు 33 లక్షల మంది నిరాశ్రయులైనారని ఆయన తెలిపారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments