Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ ప్రధానిని కలిసిన భారతదౌత్యవేత్త

Webdunia
భారతదేశానికి చెందిన నేపాల్ దౌత్యవేత్త రాకేష్ సూద్ శనివారంనాడు నేపాల్ ప్రధానిని కలిశారు.

నేపాల్ ప్రధాన మంత్రి మాధవ్ కుమార్ నేపాల్‌ను భారతదేశానికి చెందిన నేపాల్ దౌత్యవేత్త రాకేష్ సూద్ శనివారం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన నేపాల్ ప్రధానిని వచ్చే వారం భారత్ పర్యటించాలని ఆహ్వానించారు.

దౌత్యాధికారి నేపాల్ ప్రధానిని కలిసిన అనంతరం ఆ దేశ ప్రధాని పర్యటన ఖరారైనట్లు అధికారులు వెల్లడించారు.

తమ ప్రధాని ఆగస్టు నెల 18న భారతదేశ పర్యటన ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ నాయకులు తదితర ప్రముఖులతో సమావేశమౌతారని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని దౌత్యాధికారి రాకేష్ సూద్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments