Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చైనా పక్షపాతిగా భావించారు: ప్రచండ

Webdunia
భారత్ తనను చైనా పక్షపాతిగా భావించిందని నేపాల్ మాజీ ప్రధానమంత్రి పుష్ప కుమార్ దహల్ ప్రచండ చెప్పారు. అయితే వాస్తవానికి ఈ భావన సరికాదని, వారు అలా ఆలోచించడం తప్పేనని పేర్కొన్నారు. నేపాల్‌లో ప్రజాస్వామ్య స్థాపన జరిగిన అనంతరం తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రచండ తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో ఉన్నారు.

నేపాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ ఏడాది మేలో ప్రధాని పదవికి ప్రచండ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను చైనాతోనే మెరుగైన సంబంధాలు ఉంచుకునేందుకు ఆసక్తి చూపుతానని భారత్ భావించిందని ప్రచండ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే ఇది సరికాదని, తాను రెండు దేశాలతోనూ మెరుగైన సంబంధాలను కోరుకున్నానని తెలిపారు. లండన్‌లో బీబీసీతో మాట్లాడుతూ ప్రచండ ఈ విషయాన్ని వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments