Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ కేసులపై కోర్టును ఆశ్రయించిన సయీద్

Webdunia
నిషేధిత జమాదుత్ దవా తీవ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ తీవ్రవాద నిరోధక చట్టం కింద తనపై నమోదు చేసిన రెండు నకిలీ కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఓ పాకిస్థాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల కేసులో ప్రధాన సూత్రధారిగా సయీద్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ముంబయి దాడులకు ప్రధాన సూత్రధారి సయీద్ అని భారత్ బలంగా విశ్వసిస్తోంది. అతనిపై ముంబయి దాడులకు సంబంధించి కేసులు నమోదు చేసి, విచారణ జరపాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఎటువంటి న్యాయబద్ధత, చట్టపరమైన అధికారం లేకుండా గత వారం ఫైసలాబాద్‌లో తనపై పాక్ యంత్రాంగం కేసులు నమోదు చేసిందని తాజాగా సయీద్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Show comments