Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద.కొరియా, అమెరికాలో సైబర్ దాడులు !

Webdunia
దక్షిణ కొరియాలో మూడోసారి ప్రభుత్వ వెబ్ సైట్లపై సైబర్ దాడులు జరిగాయి. సైబర్ దాడులపని ఉత్తర కొరియాదై ఉంటుందని ఆ దేశం అనుమానాలు వ్యక్తం చేసింది.

అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... అమెరికాకు చెందిన ప్రభుత్వ వెబ్‌సైట్లు కాకుండా వైట్‌హౌస్ మరియు పెంటగాన్ కు చెందిన వెబ్ సైట్లపైకూడా ఇలాంటి సైబర్ దాడులు జరిగాయి. వీటినుంచి ఆయా వెబ్‌సైట్లను రక్షించి, సరిచేసిన నాలుగు రోజుల తర్వాత దక్షిణ కొరియాకు చెందిన వెబ్‌సైట్లపై సైబర్ దాడులు జరగడం గమనార్హం.

దక్షిణ కొరియాకు చెందిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారు చేసే కంపెనీ " ఏహన్‌ల్యాబ్ " ఇలాంటి వైరస్‌లపై అనుమానం వ్యక్తం చేసింది. గతంలో అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాలలో కొన్ని డజన్ల కొద్ది వెబ్‌సైట్లపై సైబర్ దాడులు జరిగిన విషయం విదితమే.

గురువారం సాయంత్రం ఆరు గంటంలకు ఈ వైరస్‌లు తమ పనితనాన్ని చూపించాయని, అదే మరి కొన్ని వెబ్‌సైట్లలోనూ వీటి పనితనం చూపించాయని సంస్థ అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments