Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్ గ్రామంలో 300 మంది పౌరుల మృతి

Webdunia
దక్షిణ తైవాన్‌లోని ఓ గ్రామంపై ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపుగా గ్రామం మొత్తం శిథిలమైంది. శిథిలాల కింద సుమారు 300 మంది పౌరులు మరణించి ఉంటారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన వివరాలను శుక్రవారం తైవాన్ అధికారులు వెల్లడించారు.

కౌంటీ మేజిస్ట్రేట్ జరిగిన ప్రమాదంపై ఇచ్చిన ప్రాథమిక నివేదికలో సుమారు 300 మంది పౌరులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ గ్రామంలో జరిగిన నష్టంపై ఈ వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ గ్రామంలోకి ఆర్మీ రోడ్డు తెరిచి, సహాయక సిబ్బందిని పంపిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

గత వారం తైవాన్‌లో విలయతాండవం చేసిన మొరకాత్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. 2 మీటర్లకుపైగా వర్షపాతం నమొదయింది. వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది మృతి చెందారు. గత వారాంతానికి తుపాను భీభత్సంలో మృతి చెందిన వారి సంఖ్య 116 వద్ద ఉంది. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments