Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్‌లో వరదలు: 500 మంది మృతి

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2009 (19:20 IST)
తైవాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ కారణంగా సంభవించిన వరదల కారణంగా మంగళవారానికి 500 మంది మృత్యువాత పడ్డారు. చైనా తూర్పు తీరంతో పాటు తైవాన్‌లో ఈ జలప్రళయం సంభవించింది.

తైవాన్‌ తీర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఒక బహుళ అంతస్తుల కలిగిన భవనం కూడా నేలమట్టమైంది. అనేక గ్రామాలకు గ్రామలే జలమయమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మంచినీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడి తీవ్ర ఇబ్బందు లెదుర్కొంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments