Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవానులో భూకంపం: రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు

Webdunia
తైవానులో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భౌగోళిక స్థితి నేపథ్యంలో తరచూ తైవాన్ భూకంపాల బారిన పడుతోంది. తాజాగా చోటుచేసుకున్న ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. 1999లో సంభవించిన భూకంపంలో 2,400 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదు అయ్యింది. తాజాగా సంభవించిన భూకంపంతో తైవాన్ ప్రజలు భయభ్రాంతులయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments