Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాద దాడులు ప్రసారం చేయొద్దు: పాకిస్థాన్

Webdunia
తీవ్రవాద దాడులను ప్రసారం చేయవద్దని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియాకు విజ్ఞప్తి చేసింది. తీవ్రవాద దాడులు, ఇతర హింసాత్మక సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని సూచించింది. ఇటువంటి దుశ్చర్యలను ప్రసారం చేయడం వలన ప్రజలు భయకంపితులు అవుతున్నారని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఖమర్ జమన్ కైరా తెలిపారు.

పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్ల సంఘం తయారు చేస్తున్న నియమావళి కోసం ప్రభుత్వం ఎదురుచూస్తుందని చెప్పారు. హామీ ఇచ్చిన విధంగా పాక్ బ్రాడ్‌కాస్టర్ల సంఘం దీనిని రూపొందించని పక్షంలో, తామే ఇందుకోసం ఏ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పాకిస్థాన్ తీవ్రవాదుల నుంచి ఇప్పుడు తీవ్ర ముప్పును ఎదుర్కొటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భద్రతా సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments