Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళునికి మరణ శిక్ష విధించిన మలేషియా కోర్టు!

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2010 (17:35 IST)
అక్రమ మాదక ద్రవ్యాల రవాణా కేసులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన దంపతులకు జంటకు మలేషియా కోర్టు మరణశిక్ష విధించింది. సోమవారం వెలుగుచూసిన ఈ కేసు వివరాలు పరిశీలిస్తే.. తమిళనాడుకు చెందిన ఆదికేశన్ సింగారం (48) అనే వ్యక్తి మలేషిలోని ఒక జౌళి కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

గత 2008 సంవత్సరంలో జులై నెల 26వ తేదీన ఢిల్లీ నుంచి మలేషియాకు ప్రయాణించాడు. ఆ సమయంలో ఆయన కేటమిన్ అనే మాదకద్రవ్యాన్ని కౌలాలంపూర్‌కు తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని కౌలాలంపూర్ విమానాశ్రయ సిబ్బంది గుర్తించి ఆయనను అరెస్టు చేసింది.

ఈ కేసు విచారణ మలేషియా కోర్టులో జరుగగా, సింగారం మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించినట్టు నిరూపితమైంది. దీంతో మలేషియా కోర్టు ఆయనకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments