Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భారత్ పర్యటన విజయవంతం: నేపాల్ పీఎం

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2009 (15:42 IST)
తాను చేపట్టిన ఐదు రోజుల భారత్ పర్యటన విజవంతమైందని నేపాల్ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ అన్నారు. ఆయన తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరుకున్నారు. త్రిభువన్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పర్యటన చాలా విజయవంతంమైందన్నారు.

నేపాల్ చేపట్టిన భారత పర్యటన పూర్తిగా విఫలమైందని, సిగ్గుచేటని మాజీ ప్రధాని పుష్పకమాల్ దహాల్ అలియాస్ ప్రచండ అన్నారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. పర్యటనకు ముందు పలు రకాలుగా వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, ఈ పర్యటన సక్సెస్ కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యంగా.. ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న సంబంధాలకు సరికొత్త కోణం ఆవిష్కృతమైందన్నారు. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య బహుకోణాల్లో చర్చలు జరిగాయన్నారు. పరస్పర సంబంధాలపై ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్చించినట్టు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments