Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ8లో భాగంగా భారత్- పాక్ ప్రభుత్వ చర్చలు

Webdunia
ఇటలీలోని ట్రియస్టే నగరంలో ఈ వారం జరిగే జి8 సమావేశంలో భాగంగా భారత్- పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు కలుసుకోబోతున్నారు. భారత్, పాకిస్థాన్ విదేశాంగ శాఖల మధ్య ఈ సందర్భంగా చర్చలు జరుగుతాయని మంగళవారం మీడియా కథనాలు వెల్లడించాయి.

భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిలు జి8 సమావేశానికి హాజరవుతున్నారు. జూన్ 25, 27 మధ్య జరిగే జి8 సమావేశాల్లో భాగంగా ఇరుదేశాల మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని ఆజ్ వార్తా ఛానల్ వెల్లడించింది.

దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు. పాకిస్థాన్ అధికారిక వర్గాలు మాత్రం జి8 సమావేశానికి విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ హాజరుకావడం లేదని తెలిపాయి.

ట్రియస్టేలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయితే.. ఈ నెలలో భారత్- పాకిస్థాన్ మధ్య రెండోసారి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఇటీవల రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ భేటి అయిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments