Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాభా కారణంగానే భూగర్భ జలాల క్షీణత

Webdunia
ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాల క్షీణతపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాల ఆధారంగా ఓ నివేదిక తయారు చేశారు. ఇందులో భారత్‌లో భూగర్భ జలాల క్షీణతపై కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంగా ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు ఏడాదికి సుమారు అడుగు మేర క్షీణిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

జనభా కారణంగానే భూగర్భ జలాలు ఈ స్థాయిలో క్షీణిస్తున్నాయి. భారత్‌లో భూగర్భ జలాల క్షీణతకు మానవ వినియోగమే కారణమని నాసా నివేదిక తెలిపింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో 2002- 2008 మధ్య కాలంలో 26 క్యూబిక్ మైళ్ల భూగర్భ జలాలు అదృశ్యమయ్యాయి. ఈ నీటితో అమెరికాలోని అతిపెద్ద మానవ నిర్మిత మీడ్ సరస్సును మూడుసార్లు నింపవచ్చు. నాసా తయారు చేసిన ఈ పరిశోధన నివేదికను నేచర్ జర్నల్ ప్రచురించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments