Webdunia - Bharat's app for daily news and videos

Install App

జకార్తా పేలుళ్లలో ఏడుగురు విదేశీయుల మృతి

Webdunia
ఇండోనేషియా రాజధానిలో శుక్రవారం సంభవించిన పేలుళ్లలో తొమ్మిది మృతి చెందగా, వారిలో ఏడుగురు విదేశీయులు ఉన్నారు. జకార్తాలోని రెండు లగ్జరీ హోటళ్లలో శుక్రవారం ఉదయం రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతి చెందినవారిలో ఏడుగురు విదేశీయులు ఉన్నారని ఇండోనేషియా పోస్ట్ శనివారం వెల్లడించింది.

జకార్తాలో ఆత్మాహుతి బాంబర్లు శుక్రవారం జేడబ్ల్యూ మారియట్, దీనికి సమీపంలోని రిట్జ్- కార్ల్‌టన్ హోటళ్లపై దాడి చేశారు. ఈ రెండు హోటళ్లలోనూ ఎక్కువగా వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు బస చేస్తుంటారు.

పోలీసులు శుక్రవారం రాత్రి ఈ పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్యను ఎనిమిదికి తగ్గించారు. 60 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు. అయితే శనివారం మృతి చెందినవారి సంఖ్య మళ్లీ తొమ్మిదికి చేరినట్లు, మృతుల్లో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు కూడా ఉన్నారని ఇండోనేషియా అధికారిక యంత్రాంగం పేర్కొంది. మృతుల్లో ఆత్మాహుతి దళ సభ్యులు ఇద్దరు ఉండగా, మిగిలివారందరూ విదేశీయులే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments