Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ఆరోపణలపై పాక్ ఖండన: ఇద్దరు తీవ్రవాదుల కాల్చివేత!

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2011 (09:30 IST)
జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ఇటీవల పేలుళ్ళకు పాల్పడింది పాకిస్థాన్ గడ్డపై శిక్షణ తీసుకున్న తీవ్రవాదులేనంటూ బీజింగ్ చేసిన ఆరోపణలపై పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. అదేసమయంలో ఈ పేలుళ్ళకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఇద్దరు తీవ్రవాదులను చైనా బలగాలు కాల్చి చంపాయి.

పశ్చిమ రాష్ట్రం జిన్‌జియాంగ్‌లో గత వారంలో చోటు చేసుకున్న పేలుళ్ళ హింసాకాండకు పాక్‌లో శిక్షణ పొందిన యుగర్ జాతి మిలిటెంట్లేబాధ్యులన్న విషయం తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు బీజింగ్ పేర్కొంది. తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ సంస్థ (ఈటీఐఎం) శిబిరాల్లో శిక్షణ పొందిన దుండగులే ఈ హింసకు పాల్పడ్డారని జిన్‌జియాంగ్‌లోని కస్గార్ నగర పాలక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

దీనిపై పాకిస్థాన్ విదేశాంగ స్పందించింది. జిన్‌జియాంగ్ పేలుళ్ళకు పాల్పడింది తమ దేశ తీవ్రవాదులు కాదని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి ఏదైనా ఆధారాలు చిక్కితే తమకు అందజేయాలని కోరింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments