Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో హింస: అమెరికా ఆందోళన

Webdunia
తాజాగా చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్ల కారణంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా దేశంలోని జింజియాంగ్ ప్రాంతంలోనున్న వివిధ తెగల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.

ఈ ఘటనల్లో దాదాపు 156మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఇయాన్ కైలీ విలేకరులతో మాట్లాడుతూ...అక్కడ జరుగుతున్న దాడులపై తమ దేశం ఆందోళన చెందుతోందని ఆయన తెలిపారు.

తాము హింసను విడనాడండని అక్కడున్న అన్ని వర్గాల ప్రజలను కోరామని, హింసను విడనాడేందుకు చైనా ప్రభుత్వం విధించిన చట్టాలను గౌరవించాలని తాము కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా అక్కడి ప్రజలు తమ దేశ చట్టాలను ఉల్లంఘించకుండా సముచిత గౌరవంతో ఆదరిస్తారని తాము భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments