Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో రహస్యంగా పర్యటించిన ఐఎస్‌ఐ చీఫ్

Webdunia
పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షూజా పాషా చైనాలో రహ్యసంగా పర్యటించారు. సైనిక, ఇంటలిజెన్స్ సంబంధాల్లో అంతరాయం ఏర్పడ్డ కారణంగా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే భాగంగా ఈ పర్యటన సాగింది.

పాషా తన పర్యటనతో బీజింగ్‌తో వ్యూహాత్మక చర్చలకు నాంది పలికారని ద ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ పత్రిక తన కథనంలో తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ స్టాఫ్ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వాహిద్ అర్షద్‌ చైనాలో పర్యటించిన రెండు వారాల్లోపే పాషా బీజింగ్‌లో రహస్యంగా పర్యటించడం విశేషం.

ఇస్లామాబాద్‌లోని సీఐఏ కార్యాలయ ఛీఫ్ ఆకస్మికంగా వైదొలగిన తర్వాత ఐఎస్ఐ ఛీప్ చైనాకు వెళ్లారు. దాయాది దేశం పాకిస్థాన్, చైనాల మధ్య జరుగుతున్న ఈ పరిణామాలు సహజంగానే భారత్‌కు ఆందోళన గురిచేస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments