Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో జాతి ఘర్షణలు: 150 మంది మృతి

Webdunia
చైనాలోని హింసాత్మక జిన్‌జియాంగ్ ప్రాంత రాజధానిలో మంగళవారం మరోసారి ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. భద్రతా దళాలను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ప్రధాన రోడ్డును మూసివేశారు. జిన్‌జియాంగ్ రాజధాని ఉరుంఖీలో గత రెండు రోజులగా జరుగుతున్న హింసాకాండలో 156 మంది మృతి చెందారు.

ఆందోళనకారులు మంగళవారం కూడా భద్రతా సిబ్బందితో ఘర్షణలకు దిగారు. అంతేకాకుండా ఆదివారం మొదలైన విధ్వంసక చర్యల్లో వేలాది వాహనాలు, షాపులపై ఆందోళనకారులు దాడి చేశారు. రోడ్డును దిగ్బంధించినందుకు పోలీసులు 200 మంది యెగుర్ వర్గానికి చెందిన పౌరులను అరెస్టు చేశారు. సంప్రదాయ ముస్లిం యెగుర్ వర్గానికి ఈ నగరంపై గట్టి పట్టుంది.

గత నెలలో ఓ బొమ్మల కర్మాగారంలో యెన్ చైనీస్, యెగుర్ వర్గాలకు చెందిన కార్మికుల మధ్య ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ ఘర్షణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ఉరుంఖీ నగరంలో యెగుర్ వర్గానికి చెందిన పౌరులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. ఈ హింసాకాండలో 800 మందికిపైగా పౌరులు గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments