Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో జాతి ఘర్షణలు: ఇద్దరి మృతి

Webdunia
దక్షిణ చైనాలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన జాతి ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 118 మంది గాయపడ్డారు. ఫ్యాక్టరీలో జాతి ఉద్రిక్తతలు మూడు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీశాయి. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని చైనా ప్రభుత్వ మీడియా, అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి.

షావోగాన్ నగరంలోని జురీ బొమ్మల కర్మాగారంలో వందల మంది కార్మికులు వారిలోవారే ఘర్షణలకు దిగారు. రెండు గంటలపాటు ఫ్యాక్టరీలోని మూడు జాతుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. దీంతో ఫ్యాక్టరీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సుమారు నాలుగొందల మంది పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకొని అక్కడ సాధారణ పరిస్థితులను పునరుద్ధరించారు. ఉయ్‌గుర్స్, తుర్కిక్ భాష మాట్లాడే ముస్లింలు, హాన్ చైనీస్ (చైనాలో మెజారిటీ జాతి) జాతులకు చెందిన కార్మికుల మధ్య ఉద్రిక్తతలు ఫ్యాక్టరీలో ఘర్షణలకు దారితీశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments