Webdunia - Bharat's app for daily news and videos

Install App

గునియా పాలకులకు వ్యతిరేకంగా ఆందోళన

Webdunia
గునియాలో అధికారంలో ఉన్న జుంతాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనలను అదుపు చేసేందుకు గునియా భద్రతా దళాలు ప్రతిపక్ష నిరసనకారులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 87 మంది పౌరులు మృతి చెందారు. హింసాకాండ వాస్తవ రూపాన్ని కప్పిపుచ్చేందుకు భద్రతా యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సోమవారం కోనాక్రై నగరంలోని ఓ స్టేడియంలో ప్రతిపక్ష ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని మిలిటరీ ముట్టడించింది. ఆందోళనకారులపైకి భద్రత దళాలు జరిపిన కాల్పుల్లో 87 మంది మృతి చెందారని పోలీసు వర్గాలు చెప్పాయి. అయితే సమోరీ టౌరీ మిలిటరీ క్యాంపులో 47 మంది మృతదేహాలు ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నట్లు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments