Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఇంటిని కొన్న ఫ్రెంచ్‌ టూరిజం కంపెనీ

Webdunia
దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో 1908 నుంచి 1910 వరకు భారత జాతిపిత మహాత్మాగాంధీ నివశించిన పూరిగుడిసె (ది క్రాల్‌)ను ఫ్రెంచ్‌ టూరిజం కంపెనీ దక్కించుకుంది.

ప్రపంచంలోనే టూరిజం రంగంలో అగ్రగామిగానున్న వోయగేవుర్స్‌ ద ముండే అనే ఫ్రెంచ్‌ కంపెనీ ఆ ఇంటి యజమానులు అడిగిన ధర కంటే రెట్టింపు ధర ఇచ్చి ఆ ఇంటిని కొనుగోలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా చారిత్రక సంపదను కొనుగోలు చేస్తున్న ప్రక్రియలో భాగంగానే గాంధీ నివశించిన ఇంటిని కూడా కొనుగోలు చేసి గాంధీ మ్యూజియంకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. వందేళ్ళ చరిత్ర కలిగిన ఆ ఇంటిని తమ సంస్థ కొనుగోలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఆ ఇంటి యజమానులు నాన్సీ, జరోడ్‌ బాల్‌ 1981లో ఈ ఇంటిని 65వేలకు కొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటిని 3,77,029 అమెరికన్‌ డాలర్లకు ఫ్రెంచ్‌ కంపెనీ కొనుగోలు చేసింది. జోహాన్నెస్‌బర్గ్‌లోని ఆర్కార్డ్స్‌లోనున్న ఆ ఇంటి నుంచే గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాలను రూపొందించినట్లు చేసినట్లు ఆ యజమానులు తెలపడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments