Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీజీపై పుస్తకం రాయాలని ఉంది: బ్రౌన్

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2009 (15:08 IST)
ఈ శతాబ్దపు మహనీయుల్లో ఒకరైన భారత జాతిపిత మహాత్మా గాంధీ శాంతి ప్రవచనాలపై పుస్తకం రాయాలని ఉందని బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళికి గాంధీజీ ప్రసాదించిన శాంతితత్వంపై తనకు రచనలు చేయాలనే ఆసక్తి కలుగుతోందన్నారు. ఎలాంటి పదవీకాంక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందన్నారు.

ముఖ్యంగా, అహింసాయుత పద్దతుల ద్వారా స్వాతంత్ర్య పోరాటం చేయడం వినూత్నమని బ్రౌన్ కొనియాడారు. 21వ శతాబ్దిలో భారత్ అత్యంత కీలకం కానుందన్నారు. ఇప్పటికే అభివృద్ధిలో ప్రపంచ అగ్రదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ కీలకమైన పాత్ర పోషించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

Show comments