కెనడాలో ఎన్ఆర్ఐ పిల్లల హత్య

Webdunia
కెనడాలో భారత సంతతికి చెందిన ఇద్దరు పిల్లలను దుండుగులు తొలుత అపహరించి ఆ తర్వాత శుక్రవారం రాత్రి తుపాకులతో కాల్చి చంపారు.

భారత సంతతికి చెందిన జోసెఫ్ రాణడే, దిల్‌షేర్ గిల్ మృతదేహాలను వైంకువర్ సమీపంలో ఓ కారునుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిరువురి వయసు 18 సంవత్సరాలని ఇద్దరూకూడా కెనడాలోని డబ్ల్యూ జే మౌంట్ సెకండరీ పాఠశాలలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తన పుత్రుడిని అలాగే అతని మిత్రుడైన గిల్‌ను కిడ్నాప్ చేసి చివరికి గ్రామీణ ప్రాంతంలోని ఓ మారుమూల ప్రాంతంలో కారులో శవాలను వదిలి వెళ్ళారని జోసెఫ్ తండ్రి అమర్‌జీత్ రాణడే తెలిపారు.

ఇదిలావుండగా ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని స్థానిక మీడియా కథనం. కాగా ఈ మిస్టరీని ఛేదించగలమని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

Show comments