Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇదే అదను: ముష్

Webdunia
ఉపఖండంలో శాంతికి భంగం కలిగించే సమస్యల్లో ఒకటైన కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తగిన సమయం ఇదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన దుస్సంఘటనలన్నిటినీ ఇరు దేశాలు ప్రక్కన పెట్టి కాశ్మీరు వంటి కీలక సమస్యలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

చర్చలకు అనుకూలంగా ప్రస్తుతం వాతావరణం నెలకొని ఉన్నదనీ, భారత్-పాకిస్తాన్‌లు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్న మనస్పర్థలను తొలగించి శాంతిని పాదుకొల్పాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ముష్ తెలిపారు.

పాకిస్తాన్‌ను తొమ్మిదేళ్లపాటు పాలించిన ముషారఫ్ ఇండియా టుడే పత్రికతో తన భావాలను పంచుకున్నారు. తన పాలనా కాలంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించిందీ వివరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments