Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ వివాద పరిష్కారమే కీలకం: గిలానీ

Webdunia
కాశ్మీర్ సమస్య పరిష్కారమే ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు దోహదపడుతుందని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ వివాద పరిష్కారం ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు కీలకమని గిలానీ పేర్కొన్నారు.

ఆయన మంగళవారం మాట్లాడుతూ.. భారత్‌తో ఈ వివాదాన్ని నిర్మాణాత్మక, శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కాశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందని తెలిపారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం, కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల ప్రకారం తాము ఈ వివాదాన్ని శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని గిలానీ ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. కాశ్మీర్ పౌరుల హక్కులకు పాకిస్థాన్ రాజకీయ, నైతిక, దౌత్య మద్దతు ఉంటుందని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments