Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబుల్ పేలుళ్ళు అతి క్రూరమైనవి: హమీద్ కర్జయీ

Webdunia
FILE
కాబుల్‌లో గురువారం ఉదయం జరిగిన పేలుళ్ళు అతి క్రూరమైనవని ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జయీ అన్నారు.

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని భారతదేశపు దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం జరిగిన పేలుళ్ళు అతి క్రూరమైనవని, ఇది తీవ్రవాదుల పిరికిపంద చర్యగా ఆ దేశాధ్యక్షుడు హమీద్ కర్జయీ అభివర్ణించారు.

అక్కడ జరిగిన దాడులు అమాయకపు ప్రజలను బలిగొనేదిగా వుందని, ఇది వారి చేతకాని తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ పేలుళ్ళ కారణంగా అమాయకులైన 12 మంది మృతి చెందగా దాదాపు 83 మంది తీవ్రగాయాల పాలైనారని ఆయన అన్నారు.

తమ సత్తాను చాటుకునేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, ఇందులో అమాయకులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు తాము సంతాపం ప్రకటిస్తున్నామని ఆయన శోకతప్త హృదయంతో అన్నారు. తీవ్రగాయాలపాలైనవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments