Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్టీటీఈ పునరుద్ధరణకు చురుగ్గా ప్రయత్నాలు

Webdunia
శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు అంతర్యుద్ధానికి కారణమైన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థను ఆ దేశ సైన్యం ఇటీవల ముగిసిన యుద్ధంలో పూర్తిగా నాశనం చేసింది. అయితే ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు, తలోదారిన వెళ్లిన ఆనాటి సాయుధ బలగాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంక సైన్యం- ఎల్టీటీఈ మధ్య ఇటీవల జరిగిన తుది పోరులో చాలా మంది తీవ్రవాదులు సాధారణ పౌరులతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న శరణార్థ శిబిరాల్లోకి వెళ్లారు. శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని వావూనియా జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న శరణార్థ శిబిరాల్లో ఎల్టీటీఈ మాజీ సభ్యులు తలదాచుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి.

వీరిని మళ్లీ పోరు బాటలోకి తెచ్చి, ఎల్టీటీఈ ప్రధాన ధ్యేయాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీలంక మంత్రి ఒకరు తెలిపారు. ఎల్టీటీఈ పునరుద్ధరణ చర్యల్లో భాగంగానే వావూనియా ప్రాంతంలోని శరణార్థ శిబిరాల్లో ఉన్న మాజీ తీవ్రవాదులను ఏకీకృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీలంక రక్షణ శాఖ మంత్రి గోటాభాయా రాజపక్స హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments