Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ఉగ్రవాద దాడులు: 26 మంది మృతి

Webdunia
FILE
ఆఫ్గనిస్థాన్‌లో గురువారంనాడు జరిగిన ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పౌరులతోపాటు భద్రతా దళాలకు చెందిన జవాన్లు మొత్తం 26 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు దేశాధ్యక్షుడిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు ఎన్నికలకు తీవ్ర అంతరాయం కలిగించాలన్న నేపథ్యంలో భాగంగా దాడులకు పాల్పాడ్డారన ి అధికారులు తెలిపారు,

ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ఆఫ్గనిస్థాన్ సైనికులు, తొమ్మిదిమంది పోలీసులతోపాటు మరో తొమ్మిదిమంది పౌరులు మృతి చెందినట్లు భద్రతాదళాధికారులు తెలిపారు.

గురువారం జరిగిన ఎన్నికలలో దాదాపు 40 నుంచి 50 శాతం మేరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆఫ్గనిస్థాన్ ఎన్నికల అధికారి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments