Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరుంఖీ అల్లర్ల దర్యాప్తు: 319 మంది నిర్బంధం

Webdunia
చైనా పోలీసులు దేశ వాయువ్య ప్రాంతంలోని జిన్‌జియాంగ్ ప్రావీన్స్‌లో మరో 319 మంది ఉయ్‌గుర్ నిరసనకారులను అదుపులోకి తీసుకుంది. ప్రావీన్స్ రాజధాని ఉరుంఖీలో గత నెల ఐదున జరిగిన అల్లర్లపై జరుగుతున్నదర్యాప్తుకు సంబంధించి తాజాగా చైనా పోలీసులు వీరిని నిర్బంధించారు.

జులై 5న ఉరుంఖీలో జరిగిన హింసాత్మక అల్లర్లలో 197 మంది పౌరులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వందలాది మంది గాయపడ్డారు. దీనిపై చైనా అధికారిక యంత్రాంగం దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటివరకు అల్లర్లలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 1,572 మందిని నిర్బంధించింది. పోలీసుల దర్యాప్తులో దొరికిన ఆధారాలు, ప్రజల వద్ద నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వీరిని అరెస్టు చేసినట్లు చైనా అధికారిక యంత్రాంగం తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments