Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాద దాడులపై విచారణ చేపట్టిన ఎఫ్‌బీఐ

Webdunia
పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌, రావల్పిండి సమీపంలోనూ ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులపై విదేశీ విచారణ సంస్థ ( ఎఫ్‌బీఐ ) బృందం విచారణ ప్రారంభించింది.

పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌, రావల్పిండి సమీపంలోనూ ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులపై విదేశీ విచారణ సంస్థ ( ఎఫ్‌బీఐ ) బృందం విచారణ ప్రారంభించిందని పాకిస్థాన్ ఏఐజి ముహ్మద్‌ అస్లామ్‌ ఖాన్‌ తరీన్‌ పేర్కొన్నారు.

అక్కడ జరిగిన ఉగ్రవాద దాడుల్లో అమెరికా పౌరులు కొందరు మృత్యువాత పడగా, మరి కొందరు తీవ్రగాయాల పాలైనారు.

దీంతో ఎఫ్‌బీఐ బృందం రావల్పిండిలోని పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారంనాడు సందర్శించింది. అక్కడ దాడులకు సంబంధించి పోలీసులు సేకరించిన ఆధారాలను పరిశీలించింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఈ బృందం సద్దార్‌ బైరూనీ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి దాదాపు 90 నిమిషాల పాటు విచారణ చేసిందని ఆయన తెలిపారు.

ఎఫ్‌బీఐ విచారణాధికారులు పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్న సమయంలో లోపలికి ఎవరినీ అనుమతించ లేదు. అమెరికన్‌ ఎంబసీకి చెందిన పాకిస్తాన్‌ ఉద్యోగి ఈ బృందం వెంట ఉన్నారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments