Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఈలం" పరిష్కారం భారత్ చేతులోనే ఉంది: ప్రేమచంద్ర

Webdunia
శ్రీలంక సమస్య పరిష్కారం భారత్ చేతుల్లోనే ఉందని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు సురేష్ ప్రేమచంద్ర తెలిపారు. శ్రీలంకలో తమిళులకు సమాన హక్కులు ఇవ్వాలని కోరుతూ మార్కిస్టు కమ్యూనిస్ట్ పార్టీ జరిపిన మహానాడులో ప్రేమచంద్ర మాట్లాడుతూ శ్రీలంకలో ఎల్టీటీఈపై పోరు ముగిసినా, తమిళుల సమస్య ఓ పరిష్కారానికి రాలేదన్నారు. ఎల్టీటీఈపై పోరుకు తర్వాతే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసినప్పటికీ.. ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన ఈలం తమిళులకు మాత్రం ఇంతవరకు న్యాయం చోటు చేసుకోలేదు. అంతర్యుద్ధం కారణంగా నష్టపోయిన ఈలం తమిళులకు న్యాయం చేయాలని కోరుతూ తమిళనాడుకు చెందిన రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తమిళులకు అధికారాలను పంచి ఇవ్వాలి. సమాన హక్కులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి, అందులో ఈలం తమిళులకు రిజర్వేషన్లు కల్పించినట్టు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments