Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టు చేరుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్

Webdunia
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం సాయంత్రం ఈజిఫ్టు చేరుకున్నారు. ఈజిప్టులోని షర్మేల్ షేక్ నగరంలో జరిగే అలీనోద్యమ దేశాల (నామ్) సదస్సులో మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. ఇదిలా ఉంటే ప్రధాని ఈజిప్టులో అడుగుపెట్టిన సమయంలోనే భారత్, పాకిస్థాన్ దేశాలు విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం కూడా జరిగింది.

ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ మధ్య గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో చర్చలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. నామ్ సదస్సులో భాగంగా పాకిస్థాన్, భారత అధికారిక బృందాల మధ్య జరిగే చర్చల్లో తీవ్రవాదం, ద్వైపాక్షిక అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Show comments