Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో 13 మంది తిరుగుబాటుదారుల ఉరితీత

Webdunia
ఆగ్నేయ ఇరాన్‌లో అధికారిక యంత్రాంగం మంగళవారం 13 మంది తిరుగుబాటుదారులను ఉరితీసింది. సున్ని ముస్లిం తిరుగుబాటు గ్రూపుకు చెందిన 13 సభ్యులకు ఈ ప్రాంతంలో జరిగిన బాంబు దాడులు, హత్యలతో సంబంధం ఉందని నిర్ధారణ అయింది. వీరికి న్యాయవ్యవస్థ ఉరిశిక్ష విధించడంతో, ఈ శిక్షను మంగళవారం అధికారిక యంత్రాంగం అమలు చేసింది.

ఇదిలా ఉంటే జుందల్లా గ్రూపు నేత అబ్దుల్‌మాలిక్ రిగీ సోదరుడు అబ్దుల్‌హమీద్ రిగీకి కూడా 13 మంది ఇతర తిరుగుబాటుదారులతోపాటు ఉరిశిక్ష విధించబడింది. ఆయనను కూడా వీరితోపాటు ఉరిశిక్ష అమలు చేస్తారని భావించాయి. అయితే అబ్దుల్‌హమీద్ రిగీ ఉరిశిక్ష అమలును చివర్లో వాయిదా వేశారు. దీనికి అధికారిక యంత్రాంగం ఎటువంటి కారణాలు వెల్లడించలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

Show comments