Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో వరుస బాంబు పేలుడు: 14 మంది మృతి

Webdunia
గురువారం, 8 మార్చి 2012 (13:08 IST)
ఇరాక్‌ వరుస బాంబు పేలుడు ఘటనలో 14 మంది మృతి చెందారు. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని దుర్గోమెన్ నగరంలో వరుస బాంబు పేలుడు సంఘటనలు జరిగాయి. వరుసగా రెండు బాంబులు పేలడంతో 14 మంది మరణించగా, పదమందికిపైగా గాయపడ్డారు. దుర్గోమెన్ నగరంలో జనసంచారం అధికంగా గల ప్రాంతంలో ఈ వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయని భద్రతా అధికారులు తెలిపారు.

ఇకపోతే.. ఈ పేలుళ్ల ఘటనకు ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే బాంబు పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో అల్ ‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఆధారాలు ఉన్నట్లు భద్రతాదళ అధికారులు వెల్లడించారు. కాగా, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించినట్లు అధికారులు చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments