Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 42 మంది మృతి

Webdunia
ఇరాక్ రాజధాని బాగ్దాద్, మోసూల్ నగరాల్లో సంభవించిన నాలుగు బాంబు పేలుళ్లలో 42 మంది మృతి చెందగా, సుమారు 160 మంది గాయపడ్డారు. ఉత్తర ఇరాక్‌లో ఉన్న మోసూల్ నగరంలో సోమవారం జరిగిన రెండు ట్రక్ బాంబు దాడుల్లో 25 మంది మృతి చెందగా, 75 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే బాగ్దాద్ నైరుతీ ప్రాంతంలో జరిగిన మరో రెండు కారు బాంబు దాడుల్లో 17 మంది మృతి చెందారు. మరో 82 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

గత వారం మోసూల్ నగరం వెలుపల షియా ముస్లిం మసీదుపై జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 38 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత 18 నెలల కాలంలో ఇరాక్‌లో తీవ్రవాద దాడులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మోసూల్, మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికీ తీవ్రవాద దాడుల ముప్పును ఎదుర్కొంటున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

Show comments