Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో బాంబు దాడులు: 21 మంది మృతి

Webdunia
ఇరాక్‌లో మంగళవారం సంభవించిన బాంబు పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య 21కి పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడులు ఇరాక్ పౌరుల్లో భయాందోళనలు సృష్టించాయి. ఇరాక్ నగరాల నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించిన మూడు వారాల తరువాత వరుసగా ఇటువంటి బాంబు దాడులు జరుగుతున్నాయి.

బాగ్దాద్, బాఖుబా, రమది ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో 120 మందికిపైగా పౌరులు గాయపడ్డారని అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇదిలా ఉంటే ముందురోజు జరిగిన బాంబు దాడుల్లో ఏడుగురు పోలీసు అధికారులు, ఓ సైనికుడు మృతి చెందారు.

ఈశాన్య బాగ్దాద్‌లో మంగళవారం సంభవించిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందగా, 21 మంది మృతి చెందారు. జిల్లాలోని రద్దీగా ఉండే మార్కెట్‌లో మంగళవారం సాయంత్రం ఈ బాంబు పేలుడు సంభవించింది. మిగిలినవాటి కంటే ఈ పేలుడు కారణంగా ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

Show comments