Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో దాడులు, 34మంది మృతి

Webdunia
FILE
ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని నగరం మోసుల్‌లో షియావర్గానికి చెందిన మసీదు బయట శుక్రవారం బాంబు దాడులు జరగడంతో అక్కడికక్కడే 30 మంది మృతి చెందగా దుండుగులు మరో నలుగురిపై కాల్పులు జరిపి చంపేశారు.

మోసుల్ ప్రాంతంలో బాంబు దాడులు జరిగి మొత్తం 34 మంది మృతి చెందగా దాదాపు 72 మంది తీవ్రగాయాలపాలైనట్లు పోలీసులు వెల్లడించారు. షియా వర్గంపై తరచూ జరిగే దాడులలో ఇది తాజా సంఘటన అని వారు తెలిపారు.

శుక్రవారం జరిగిన ఈ సంఘటన వలన రానున్న రోజులలో ఇరువర్గాల మధ్య మళ్ళీ దాడులు పునరావృత్తం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా 2006 మరియు 2007లో ఇలాంటి దాడులు జరిగాయని ఓ పోలీసు ఉన్నతాధికారి గుర్తు చేశారు. తీవ్రగాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు చేరవేసినట్లు ఆయన వివరించారు.

కాగా ప్రత్యర్థులు శుక్రవారం జరిపిన దాడులలో షియా వర్గానికి చెందిన మసీదుని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారని ఇందులో తుర్కీలు అల్పసంఖ్యాక వర్గమని పోలీసు అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments