Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి ఇరవై మంది మృతి

Webdunia
ఇరాక్‌లో మరోసారి బాంబు పేలుళ్ళు జరిగాయి. ఉత్తర ఇరాక్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 20మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

ఇరాక్‌లోని మోసుల్‌ రాష్ట్రం తాల్‌ అఫర్‌, సదర్‌ సిటీల్లోని రద్దీ ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఆత్మాహుతి దళాలకు చెందిన ఇరువురు అక్కడికక్కడే తమను తాము పేల్చేసుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనల్లో దాదాపు 60మందికి పైగా తీవ్రగాయాలపాలైనారని వీరిని తక్షణమే వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని అధికారులు పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments