Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతరుల కంటే అంతర్గత ముప్పే ఎక్కువ: కియానీ

Webdunia
శనివారం, 4 జులై 2009 (18:00 IST)
పాకిస్థాన్‌కు ఇతర దేశాల నుంచి ఎదురయ్యే ముప్పు కంటే.. అంతర్గతంగా ఎదురయ్యే సమస్యలతోనే అధిక ప్రమాదం పొంచి ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అష్పాక్ కియానీ అభిప్రాయపడ్డారు. అందువల్ల దీన్నిపై తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు.

ఇతర దేశాల నుంచి (బాహ్య ముప్పు) ప్రమాదం లేదు. అయితే, అంతర్గత ముప్పు పొంచి వుందని, దీన్ని తక్షణం సరి చేయాలని ఆయన కోరారు. పాకిస్థాన్ నావల్ అకాడెమీలో జరిగిన 91వ ఆఫీసర్స్ కమీషనైజింగ్ పేరడ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోందన్నారు. దేశ సైన్యం మాత్రం ప్రతి ఒక్కదాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతోందన్నారు.

తాలిబాన్‌తో సహా ఇతర అతివాద సంస్థల నుంచి ఎదురయ్యే ముప్పును విజయవంతంగా తిప్పికొట్టిందన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ సమాజ సుస్థిరత, శాంతిని కాపాడేందుకు పాకిస్థాన్ కట్టుబడి ఉందన్నారు. పాక్ ఉపఖండంలో ఆయుధ పోటీని నివారించేందుకు కృషి చేస్తోందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments