Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీ రైలు ప్రమాదం: 10 మంది దుర్మరణం

Webdunia
ఇటలీ ఉత్తర ప్రాంతంలోని వియారెగియో నగరంలో గ్యాసులో నిండివున్న రెండు రైలు ట్యాకర్లు పేలడంతో పది మంది దుర్మరణం చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. రెండు రైలు ట్యాకర్లు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. ట్యాంకర్లలు పేలడంతో సమీపంలోని గృహాలకు మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారని మంగళవారం ఇటలీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే గాయపడిన 50 మందిలో 37 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)ని తీసుకెళుతున్న 14 బోగీలు రైలులో ఒక వ్యాగన్ గతరాత్రికి కాస్త సమయం ముందు పట్టాలు తప్పింది. అనంతరం అది పేలిపోయిందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments