Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో భారీ భూకంపం : కూలిన ఎనిమిది వేల గృహాలు!

Webdunia
గురువారం, 31 మే 2012 (17:15 IST)
ఇటలీలో బుధవారం సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది. అలాగే, ఈ భూకంపం ధాటికి దాదాపు ఎనిమిది వేల ఇల్లు కూలిపోయినట్టు స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇటాలీలోని బర్మా నగర్ సమీప ప్రాంతాన్ని భూకంప తీవ్రత కేంద్రంగా గుర్తించగా, ఇది రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఈ భూకంపంతో ఉత్తర ఇటలీ ప్రాంతమంతా కంపించింది. కేవస్సో, మిరంటోలా తదితర నగరాల్లో పెద్దపెద్ద భవనాలతో పాటు.. ఇల్లు కూలిపోయాయి. దీంతో ప్రాణభీతితో ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురువారానికి 16కు చేరుకుంది.

భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, శిథిలాలు పడి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ భూకంపంలో సుమారు ఎనిమిది వేల మంది తమ ఆవాసాలను కోల్పోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments