Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయేల్‌ నుంచి ఈజిప్టు రాయబారి ఉపసంహరణ

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2011 (11:32 IST)
ఇజ్రాయేల్ నుంచి ఈజిప్టు రాయబారిని వెనక్కి పిలిపించారు. ఉగ్రవాదులపై సరిహద్దులో ప్రతీకార దాడులు జరిపిన సందర్భంగా ఐదుగురు పోలీసులు మరణించిన ఘటనకు నిరసనగా ఇజ్రాయేల్‌ నుంచి తన రాయబారిని ఉపసంహరించాలని నిర్ణయించుకున్నట్లు ఈజిప్టు ప్రభుత్వ టీవీ వెల్లడించింది.

ఇజ్రాయేల్‌ దళాలకు, ఇజ్రాయేల్‌ భూభాగంలో ఉన్న సాయుధ శక్తులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఫలితంగా ఈజిప్టు భూభాగంలో ఐదుగురు పోలీసులు మరణించినట్లు సమాచార మంత్రి ఒసామా హేకల్‌ను ఉటంకిస్తూ ఎంఇఎన్‌ఎ తెలిపింది. 1979లో ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తొలి అరబ్బు దేశమైన ఈజిప్టు తన రాయబారిని ఆ దేశం నుంచి ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments