Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ప్రమాదాలు: 300 మంది మృతి

Webdunia
ముస్లింల పర్వదినం రంజాన్ సందర్భంగా పవిత్ర యాత్రల్లో పాల్గొన్న 300 మందికిపైగా పౌరులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండోనేషియా పోలీసులు బుధవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 893 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఇందులో 312 మంది మృతి చెందారని ఇండోనేషియా పోలీసులు తెలిపారు.

సెప్టెంబరు 13 నుంచి దేశవ్యాప్తంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయని, మృతుల్లో ఎక్కువ మంది మోటారుసైకిళ్లను నడుపుతూ ప్రమాదాలకు గురైయ్యారని చెప్పారు. రంజాన్ సందర్భంగా ఇండోనేషియా ద్వీపాల్లోని నగరాల నుంచి సుమారు 27 మిలియన్ల మంది పౌరులు పవిత్ర యాత్రల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది రంజాన్ సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో 548 మంది మృతి చెందారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

Show comments