Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో తీవ్ర భూకంపం: వేలమంది మృతి

Webdunia
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో గురువారం తీవ్రమైన భూకంపం సంభవించింది. దీంతో వేలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్కడ జరిగిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 గా నమోదైంది. అదే అమెరికాలోని భూగర్భ పరిశోధనా సంస్థ పరిశోధన శాఖలోనున్న రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

దీనికి ముందు బుధవారం ఇండోనేషియాలోని పేడాంగ్ నగరంలోను భూకంపం సంభవించింది. అక్కడ నెలకొన్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ భూకంపంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు.

గురువారం సంభవించిన భూకంపం తీవ్రతను భూగర్భ పరిశోధనా శాస్త్రజ్ఞులు 7 గా నమోదు చేశారు. ఈ భూకంపం స్థానిక సమయానుసారం ఈ రోజు ఉదయం గం. 8.52నిమిషాలకు (జీఎమ్‌టీ సమయానుసారం రాత్రి ఒంటిగంట 52 నిమిషాలకు) పేడాంగ్ నగరానికి 225 కిలోమీటర్ల ఆగ్నేయంలో సంభవించినట్లు పరిశోధకులు తెలిపారు. అదే అమెరికాకు చెందిన భూగర్భ పరిశోధనా సంస్థ నిర్వహించిన పరిశోధనల్లో భూకంప తీవ్రత అక్కడి రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు శాస్త్రజ్ఞులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments