Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుధ ఒప్పంద వార్తలను ఖండించిన శ్రీలంక

Webdunia
శనివారం, 4 జులై 2009 (16:50 IST)
చైనాతో ఆయధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వచ్చిన వార్తలను శ్రీలంక విదేశాంగ మంత్రి రోహితా బోగోల్లాగమా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఆయన.. శనివారం చైనా డైలీ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీలంక, చైనా దేశాలు సంప్రదాయ ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధిలో ఇరు దేశాలు సహకారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య 1957 నుంచి సబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

అంతేకాకుండా ఎల్టీటీఈపై లంక సైనికులు సాగించిన పోరుకు చైనా ఆయుధాలు సమకూర్చిందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఇందులో నిజం లేదని చెప్పారు. అయితే, మానవతా కోణంలో చైనా సాయం అందించిందని తెలిపారు.

లంకలో సాగిన పోరు వల్ల నిరాశ్రయులైన ప్రజలకు ఆదుకునేందుకు చైనా మిలియన్ డాలర్లను అందజేసింది. ముఖ్యంగా, ఆశ్రయం కోల్పోయిన వారికి టెంట్లను నిర్మించేందుకు 2.9 మిలియన్ డాలర్లను అందజేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments