Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్గనిస్థాన్‌లో పేలుళ్ళు: 30 మంది మృతి

Webdunia
దక్షిణ ఆఫ్గనిస్థాన్‌లోని కాందహార్ ప్రాంతంలో మంగళవారం ఓ బస్సు పేలిపోవడంతో అందులోనున్న దాదాపు 30 మంది మృతి చెందారు.

కాందహార్ ప్రాంతంలో ఓ బస్సు పేలిపోవడంతో 30 మంది మృతి చెందినట్లు ఆఫ్గనిస్థాన్ హోంశాఖ తెలిపింది. ఇందులో పది మంది పిల్లలు, ఏడుగురు మహిళలు కూడా ఉన్నారని, మరో 39 మంది తీవ్ర గాయాల పాలైనట్లు ఆ శాఖ తెలిపింది.

ఈ దాడులు తాలిబన్ ఉగ్రవాదులే చేసి ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments