Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్గనిస్థాన్‌లో పేలుళ్ళు: నలుగురు మృతి

Webdunia
ఆఫ్గనిస్థాన్‌లోని తూర్పు ప్రాంతంలో మంగళవారంనాడు జరిగిన బాంబు పేలుళ్ళతో అమెరికాకు చెందిన నలుగురు సైనికులు మృతి చెందారు.

రోడ్డు ప్రక్కన ఉంచిన బాంబును గుర్తు తెలియని దుండుగులు రిమోట్ కంట్రోలుతో పేల్చివేశారు. దీంతో ఆఫ్గనిస్థాన్‌లో ఈ ఒక్క నెలలోనే మృతి చెందిన అమెరికాకు చెందిన సైనికులు దాదాపు 30కి చేరింది.

ఇదిలావుండగా మంగళవారం ఉదయం గార్దెజ్, జలాలాబాద్ పట్టణాలలోనున్న ప్రభుత్వ కార్యాలయాలపై ఎనిమిదిమంది తాలిబన్‌కు చెందిన మానవబాంబులు విరుచుకుపడ్డాయి. వీరు జరిపిన దాడులలో ఆరుగురు ఆఫ్గనిస్థాన్‌కు చెందిన భద్రతా సిబ్బంది మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కాగా ఈ దాడులకు పాల్పడింది తామేనని తాలిబన్ తీవ్రవాదులు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments